
కేవల శాఖాహారమే దైవసాక్షాత్క్రుతిని కల్పిస్తే
పశువూ పక్షీ మనిషికంటే శ్రేష్ఠం
నిత్యస్నానమే దైవదర్శనానికి మార్గమైతే
చేపకంటే ధన్యజీవి ఎవరు ?
కేవలం ఆకూ అలమూ దైవసాన్నిధ్యం కల్పిస్తే
మేకలూ లేళ్ళూ దైవాన్ని చూడాలి
భార్యనూ సంసారాన్ని రోసినవాడే దైవాన్ని చూస్తే
నపుంసకులకంటే అద్రుష్టవంతులు లేరు
ప్రేమే దేవాలయ ద్వారమంటున్నది మీరా
-మీరాబాయి
2 కామెంట్లు:
bomma chaalaa baagundanDi...
కామెంట్ను పోస్ట్ చేయండి